NEWS

Blogger Widgets

15.6.12

ప్రణబ్‌ పేరును ప్రకటించిన సోనియా



Jun-15-2012 06:54:48
న్యూఢిల్లీ : యూపీఏ రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ఈనెల 24న తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రణబ్‌కు మద్దతుగా నిలవాలని భాగస్వామ్య పక్షాలను సోనియా కోరింది. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేసేందుకు అబ్దుల్‌ కలాం ఇష్టపడలేదు.

Jagan follower fires in air, arrested


YSR Congress party leader M A Rahman landed himself in deep trouble by firing in air with his pistol as a mark of celebration for the victory of the party in the by-elections.
Rahman took out his weapon and fired in the air three rounds, raising Jai Jagan and Jai YSR slogans in front of the YSR Congress party office at Jubilee Hills, even as the media persons were watching him with anxiety. He was mobbed by the party workers and a little carelessness on his part, there would have been a misfire and the bullet could have pieced through the people around him.
Immediately, the local channels aired the incident and described it as a dangerous signal. One of the channels, obviously anti-Jaganmohan Reddy, went a step a ahead and worried whether Jagan’s party would make the state into Bihar, where party leaders use weapons freely. Rahman tried to give clarification later that he had to do it as a mark of celebration and was not intended at hitting anybody. Later he changed the stand and said he had to do it in self-defence.
The Election Commission authorities took the incident seriously and instructed the police to take action against Rahman. The Jubilee Hills police later arrested him on the directions of the EC.

Jagan gets VIP treatment in jail!


As the by-poll results started emerging one after the other since Friday morning, the authorities in Chanchalguda jail are learnt to have changed their behaviour towards YSR Congress party president Y S Jaganmohan Reddy, who has been in the jail for the last three weeks in connection with his alleged illegal assets case being probed by the CBI.
Despite repeated appeals by Jagan, the jail authorities initially refused to provide him cable television facility, as under-trials can watch only Doordarshan and Saptagiri channels even if they are special category prisoners. However, an hour later when it was clearly emerging that YSR Congress party is sweeping polls, the jail authorities took him to the air-conditioned chamber deputy superintendent of the prison, where there was a colour television with cable facility.
Sources said they even allowed to him make telephone calls to his party colleagues and advisors to know the trends from time to time. The afternoon lunch was also provided in the jail official’s chamber. He kept on interacting with his party leaders till the counting is completed. And when his mother, wife and sister came to jail to meet him, they were taken to Jagan and the “mulaqat” took place in the official’s chamber itself, sources said.
After all, no official can afford to displease the person who has all the potential to become future chief minister!

Andhra Jyothy Brought Many Lives On Roads


Andhra Jyothy had published an exit poll survey a few days ego that proved absolutely wrong today.
 
Believing the survey in their most favorite News Daily, many readers have invested crores of rupees in betting. It is known that betting is not legal, but the main cause for this syndrome is surveys. Media houses should be unbiased in surveying or else should maintain silence.  
 
Today, those have invested in betting believing in AJ survey has come on to roads. The survey stated that YSRCP loses in a few constituencies but the party won with 20000 plus majority in those places.

లక్ష్యాన్ని ఛేదించిన జగన్, కాంగ్రెస్ గుండెల్లో జగన్ బుల్లెట్


 YSRCP jagan, AP by poll results, jagan wins by polls, ys jagan congress, TDP jaganవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా కాంగ్రెస్ గుండెల్లో మంటలు రేపాడు. ఉపఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలుచుకుని అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టాడు. సిబీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జగన్ పై ప్రయోగించినా అది లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. దీనికి ప్రతిగా జగన్ సంధించిన సానుభూతి అస్త్రం కాంగ్రెస్ ను కళావికలం చేసింది. నేడు తగిలిన ఈ దెబ్బ రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తులో పెద్దముప్పుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండున్నర నెలల క్రితం తెలుగుదేశంపార్టీ కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతుగా వై.ఎస్. సానుభూతిపరులైన ఎమ్మెల్యేలు ఓటువేసి అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రలకు అనూహ్య స్పందన్ వస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలు బెంబేలెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికలను సాకుగా తీసుకుని జగన్ పార్టీని భూస్థాపితం చేయటానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆఖరి అస్త్రంగా సిబీఐను ప్రయోగించింది సిబీఐ జగన్ ను జైలులో పెట్టినా ఫ్యానుగాలి జోరు తగ్గకపోగా, విజయమ్మ, షర్మిల రూపంలో పెద్ద తుఫానుగా మారి కాంగ్రెస్, టిడిపిలను కుదిపేసింది. రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, జగన్ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని కాంగ్రెస్, టిడిపిలు ఊరువాడా ప్రచారం చేసినప్పటికీ ఎటువంటి స్పందన కనిపించలేదు.


గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.

కేంద్ర క్యాబినెట్ లో చిరజీవికి స్థానం లేనట్లే?


ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ ఎదుగుదలకు గొడ్డలిపెట్టులా మారాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలిచి ఉంటే చిరంజీవికి క్యాబినెట్ స్థానం లభిస్తుందనే వార్తలు వచ్చాయి. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం నజరానాగా లభించడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తన రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలను చిరంజీవి కూడా సవాల్ గా తీసుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. జగన్ పై వ్యక్తిగత వైరం లేకపోయినప్పటికీ ఆయన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ తో పాటు మాజీ పి.ఆర్.పి. శ్రేణులు కూడా కలిసి వస్తే వెంకట రణమ విజయం నల్లేరుపై నడకేనని ఆయన అంచనా వేశారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే అధిస్థానం తనకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తుందన్న హామీ వుండడంతో ఆయన రెచ్చిపోయి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలవడంతో చిరంజీవి కంగుతిన్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తిరిగి తన మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదును ఆయన మూతగాట్టుకున్నట్లయింది. ఈ ఓటమితో రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రధానిని రాష్ట్రపతి భవన్‌కు పంపించేది లేదు: కాంగ్రెస్ స్పష్టం



Manmohan
FILE
దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిరస్కరించింది.

ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ ద్వివేదీ ప్రశ్నించారు. మన్మోహన్ 2014 వరకు ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 

సంకీర్ణ ప్రభుత్వం నాయకుడిని మధ్యలో మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. మిత్రపక్షాలైన టిఎంసి, ఎస్పీలు రాష్టప్రతి పదవికి ప్రతిపాదించిన మన్మోహన్, మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలాం, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అభ్యర్థిత్వాలను ఖరాఖండీగా తిరస్కరించినట్లు వెల్లడించారు. 

రాష్టప్రతి పదవికి అందరూ ఆమోదించే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు ద్వివేది తెలిపారు.

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు


హైదరాబాద్: ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చావుదెబ్బతింది. 18 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. నాలుగు చోట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అనంతపురం, పత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో కాంగీయులు ధరావతు కోల్పోయారు. ప్రతిపక్ష టీడీపీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.

జై జగన్: 15 స్థానాల్లో వైయస్సార్సీపి ఫ్యాన్ హవా



శుక్రవారం, జూన్ 15, 2012, 15:23 [IST]
 Jai Jagan Ysrcp Wins Majority Seats
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ప్రజలు జై జగన్ అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలుచుకుంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, కొన్ని స్థానాల్లో మెజారిటీ స్వల్పంగా ఉండడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కలవరపెట్టే విషయం.
పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖతెరాస అభ్యర్థి బిక్షపతికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ స్థానంలో కాంగ్రెసు, బిజెపిలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెసు ఐదో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణలో తెరాసకు దీటుగా తామే ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తిరుపతి స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయం సాధించారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు వంటి స్థానాల్లో గట్టి పోటీనే ఇచ్చింది. మాచర్ల, ప్రత్తిపాడుల్లో కాంగ్రెసు పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అయితే, ప్రకాశం, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి బలమైనవి.
రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి, నరసన్నపేట వంటి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్నా భూమన కరుణాకర్ రెడ్డి బయటపడే అవకాశాలున్నాయి. రామచంద్రాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలుత కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులపై ఆధిక్యం సాధించారు. అయితే తర్వాత తోట త్రిమూర్తులు పుంజుకుని విజయం సాధించారు.
తెలంగాణలోని పరకాల స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి దక్కించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. తెరాసకు సవాల్ విసిరి మహబూబ్‌నగర్ ఫలితాన్ని పరకాలలో పునరావృతం చేస్తామని పోటీకి దిగిన బిజెపికి పరాభవం తప్పలేదు.
ప్రస్తుత ఫలితాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస శాసనసభలో తమ బలాలను పెంచుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం రెండు నుంచి 17కు పెరిగింది. ఇంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసు నుంచి వైయస్ విజయమ్మ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెరాస బలం 16 నుంచి 17కు పెరిగింది. ఓ అనుబంధ సభ్యుడు కూడా తెరాసకు ఉన్నాడు.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు నిజమయ్యాయి.
18 స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు
1. నర్సన్నపేట - ధర్మాన కృ-ష్ణదాస్ (వైయస్సార్సీపి), 
2. పాయకరావుపేట - గొల్ల బాబూరావు (వైయస్సార్పీ), 
3. రామచంద్రాపురం - తోట త్రిమూర్తులు (కాంగ్రెసు),
4. నర్సాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు (కాంగ్రెసు), 
5. పోలవరం - తెల్లం బాలరాజు (వైయస్సార్సిపీ), 
6. ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత (వైయస్సార్సీపి), 
7. మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (వైయస్సార్సిపీ), 
8. ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి (వైయస్సార్పీపి), 
9. ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి (వైయస్సార్సిపీ),  
10. తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
11. అనంతపురం - గుర్నాథ్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
12. రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి (వైయస్సార్సీపి), 
13. ఎమ్మిగనూరు - ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి (వైయస్సార్సిపీ), 
14. ఆళ్లగడ్డ - శోభానాగి రెడ్డి (వైయస్సార్పిపి), 
15. రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, 
16. రాయచోటి - గండికోట శ్రీకాంత్ రెడ్డి (వైయస్సార్సిపీ), 
17. రైల్వే కోడూరు - శ్రీనివాసులు (వైయస్సార్సిపీ), 
18 పరకాల - బిక్షపతి (తెరాస)
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు.


PartyNameParty FlagLeadWon
015
02
00
01
01

ఉత్కంఠ పోరులో పరకాలలో కొండా సురేఖ ఓటమి!

konda surekha
File
FILE
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోరు తెలంగాణ వాదాన్ని నమ్ముకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముచ్చెమట పోయించింది. ఈ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ దూకుకుడు బ్రేకుల్ వేయించారు. ఒక దశలో టీఆర్ఎస్ అభ్యర్థికి వేలల్లో ఉన్న మెజార్టీని కొండా సురేఖ పూర్తిగా తగ్గించిన 151 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు. అయితే, 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్లారు. 

రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరకాల స్థానం ఒకటి. ఈ స్థానం ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా.. టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నమ్ముకుని బరిలోకి దిగగా, కొండా సురేఖ మాత్రం తన వ్యక్తిగత బలంతో పాటు.. జగన్, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగారు. 

ఈ ఓట్ల లెక్కింపులో 12వ రౌండ్ వరకు తెరాస అభ్యర్థి ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే, 13, 14, 15 రౌండ్లలో కొండా సురేఖ దూకుడు ప్రదర్శించి ఆధిక్యాన్ని కూడబెట్టుకున్నారు. ఒక దశలో కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీని 120 ఓట్లకు తగ్గించారు. ఆ తర్వాత 16, 17, 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పుంజుకుని 556 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

చివరి 19వ రౌండ్‌లో 4300 ఓట్లు ఉండగా, ఈ రౌండ్‌లో కూడా తెరాస అభ్యర్థి భిక్షపతి ఆధిక్యం సాధించడంతో పరకాల టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొత్తమ్మీద కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ముచ్చెమటలు పోయించారని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి 800 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Death Blow For TDP In 7 Dream Places



TDP dreamt a lot to win in 7 constituencies in this by poll. They are:
Macherla, Prathipadu, Polavaram, Ongole, Payakaraopet, Emmiganooru, Rayadurgam.
But the result is a death blow. YSRCP won in all these places with highest majority. So its proving that TDP, as regional party, has become an evening Sun in the state.

YSR Congress headed for clean sweep in by-elections


Hyderabad: Riding on the sympathy wave in the wake of its leader Y.S. Jaganmohan Reddy's arrest, the YSR Congress Party (YSRCP) appears to be headed for a clean sweep in the by-elections to the Nellore Lok Sabha and 18 assembly seats.
The counting of votes began at 8 a.m. amid tight security in the constituencies spread over 12 districts. About 70 percent polling was recorded in Nellore and an average 80 percent in the assembly constituencies.
YSRCP bagged the Yemmiganur assembly seat, while leading in Nellore and 14 assembly constituencies. The ruling Congress, Telugu Desam Party (TDP) and Telangana Rashtra Samithi (TRS) were ahead on one seat each.
In Yemmiganur in Kurnool district, YSRCP candidate K. Chenna Keshav Reddy was elected with a huge majority of over 17,000 votes.
The by-elections were caused by the resignation of one member of parliament and disqualification of 17 legislators of the Congress party who had switched loyalties to the YSRCP.
The Tirupati assembly seat fell vacant after the election of actor-turned-politician Chiranjeevi to the Rajya Sabha.
Jagan, as the YSRCP leader is popularly known, was arrested by the Central Bureau of Investigation (CBI) and sent to jail on May 27 in an illegal assets case when he was busy campaigning for the party. His mother Y.S. Vijayamma and sister Sharmila managed to evoke sympathy by accusing Congress and TDP of targeting Jagan.
Vijayamma even pointed finger at Congress party by raising her doubts over the cause of the Sep 2, 2009 helicopter crash which killed her husband and then chief minister Y.S. Rajasekhara Reddy.
Jagan and Vijayamma had quit Congress party and Kadapa Lok Sabha and Pulivendula assembly seats respectively in late 2010 accusing Congress of trying to split their family. They floated the YSRCP promising to implement the pro-poor schemes launched by YSR.
They retained the seats with a massive majority in the by-elections held last year.
In March this year, YSRCP also won Kovur assembly seat in Nellore district in the by-election caused by the resignation of TDP legislator.