NEWS

Blogger Widgets

15.6.12

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు


హైదరాబాద్: ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చావుదెబ్బతింది. 18 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. నాలుగు చోట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అనంతపురం, పత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో కాంగీయులు ధరావతు కోల్పోయారు. ప్రతిపక్ష టీడీపీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.