డిఆర్డిఓ రూపొందించిన క్షిపణి రక్షణ వ్యవస్థను ఇప్పటికే అనేకసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో మన దేశం వైపునకు దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను సైతం అది నాశనం చేయగలదు. పరీక్షల సమయంలో డిఆర్డిఓ శాస్తజ్ఞ్రులు వివిధ రకాల పృథ్వీ క్షిపణులను టార్గెట్లుగా ఉపయోగించి వాటిని గాలిలోనే విజయవంతంగా కూల్చి వేయగలిగారు. 2016 నాటికి వ్యవస్థను 5వేల కిలోమీటర్ల స్థాయికి అప్గ్రేడ్ చేస్తారు
.