NEWS

Blogger Widgets

4.7.12

రెండేళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్స


దక్షిణాసియాలో తొలిసారి ఆగ్జిలరీ లివర్ మార్పిడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: దక్షిణాసియాలోనే తొలిసారి రెండేళ్ల బాలికకు ఆగ్జిలరీ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్లు గ్లోబల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఓమన్‌కు చెందిన యాస్మిన్ అనే రెండేళ్ల వయస్సున్న బాలిక హెపటైటిస్-ఏకి గురై కోమాలోకి వెళ్లింది. మెదడువాపుతోపాటు బ్లడ్‌కోయాగ్లోపతి సమస్య తలెత్తింది.....

కలాంకు వాజపేయి కేబినెట్ ఆఫర్


1998లో మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానం
- సున్నితంగా తిరస్కరించానన్న కలాం
- ఆయన తాజా పుస్తకంలో వెల్లడి

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎ.పి.జె అబ్దుల్ కలాంను 1998లో కేబినెట్ మంత్రిగా చేర్చుకోవాలని నాటి ప్రధాని అటల్ బీహారీ వాజపేయి భావించారట.....

ఇక రోజుకు 4 లక్షల రైల్వే ఈ-టికెట్లు


న్యూఢిల్లీ: రైల్వే ఈ-టికెట్లకు(ఆన్‌లైన్ బుకింగ్స్) డిమాండ్ పెరుగుతుండడంతో వాటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటి సంఖ్యను రోజుకు ప్రస్తుతమున్న....

నేడు ప్రధానితో విజయమ్మ భేటీ


ఉదయం 11.30 గంటలకు అపాయింట్‌మెంట్
* రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానికి వినతిపత్రం
* జగన్‌పై సీబీఐ కక్షసాధింపు వైఖరినీ వివరించనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
* పవార్, శరద్‌యాదవ్, బర్ధన్‌లతో సమావేశం కానున్న విజయమ్మ

డెవలప్‌మెంట్ ఫండ్‌తో కార్లు కొనుక్కోండి!



- యూపీ ఎమ్మెల్యేలకు సీఎం అఖిలేష్ ఆఫర్
- తప్పుబట్టిన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా వారి స్థానిక అభివృద్ధి నిధి (లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్) నుంచి రూ. 20 లక్షల .....

థాయ్‌లాండ్‌లో బస్సు ప్రమాదం


ఇద్దరు భారతీయుల మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సురత్ థానీ రాష్ట్రంలో మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు.....

వీడు సామాన్యుడు కాడు..


మొత్తం విషయం చదివిన తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు. ఎందుకంటే.. మీరు ఎడారిలో చిక్కుకుపోయారనుకోండి.. మీరు ప్రయాణిస్తున్న కారు కూడా చెడిపోయింది. చుట్టూ ఎడారి. అప్పుడేం చేస్తారు? ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటారు. అంతేగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ ఎమిలీ లీరే ఏం చేశాడో తెలుసా?......

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 38 మంది మృతి


దివానియా(ఇరాక్): ఇరాక్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన బాంబు పేలుళ్లలో 38 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు......

రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌కు ‘నో’


అనుమతి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో షిఫ్ట్‌లో పాలిటెక్నిక్ కోర్సుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినప్పటికీ..

1.54 గంటల్లో సినిమా నిర్మాణం


కన్నడ సినీ రంగంలో కొత్త రికార్డు
బెంగళూరు, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక విలువలతో ఒక్కో సినిమాను నెలల తరబడి తీస్తున్న ఈ కాలంలో కన్నడ సినిమారంగంలో ఓ రికార్డు నమోదైంది. కేవలం ఒక గంటా 54 నిమిషాల్లోనే.....

ఆగస్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక


- అదే రోజు ఫలితాలు
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు 7న....

తెలంగాణకు సీఎం పదవి: పాల్వాయి


హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టపతి ఎన్నిక తరువాత తెలంగాణ సమస్య,....