NEWS

Blogger Widgets

22.6.12

సాక్షి ఛానెల్‌, వైఎస్‌ఆర్‌సిపి నేతలపై మండిపడ్డ టీవీ ఛానళ్ల క్రైం రిపోర్టర్లు


జెడిగా లకీëనారాయణ అనర్హుడు : అంబటి
లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా అనర్హుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం సాయంత్రం మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్‌తో అంబటి మాట్లాడారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న క్రైం జర్నలిస్టులపై తమకు ఎటువంటి కక్షా లేదన్నారు. ఫోన్‌నెంబర్లు మీడియాలో వచ్చినంత మాత్రాన క్రైం జర్నలిస్టులు భయపడిపోయారంటే ఎవరూ నమ్మరని, జర్నలిస్టులు అంత పిరికివారని తాము భావించటం లేదని బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు.