NEWS

Blogger Widgets

9.6.12

బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్



నెల్లూరు: నెల్లూరు జిల్లా బిట్రగుంటలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు బిట్రగుంట - చెన్నై రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూరి-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఇక్కడ నిలిచిపోయింది.