NEWS

Blogger Widgets

15.6.12

ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సీపీ విజయం


ఎమ్మిగనూరు : : ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. చెన్నకేశవరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.