NEWS

Blogger Widgets

15.6.12

ప్రత్తిపాడు, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ గెలుపు


గుంటూరు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, మాచర్ల స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రత్తిపాడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అలాగే పోలవరం అభ్యర్థి బాలరాజు గెలుపొందారు. ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది.